న్యూఢిల్లీ: 'ఒక వేళ యుద్ధం వస్తే కశ్మీర్ ఉంటుంది. అది కూడా భారత్ లోనే ఉంటుంది. కానీ పాకిస్థాన్ మాత్రం ఉండదు' అంటూ కశ్మీర్కు సంబంధించి దేశభక్తి పద్య రూపంలో పాక్కు చాలా స్ట్రాంగ్ ఇచ్చిన భారత ప్రాదేశిక సైనిక విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మనోజ్ ఠాకూర్కు బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఉగ్రవాదులే కాకుండా, నేరుగా పాక్ పౌరుల్లో రాడికల్ వర్గానికి చెందినవారు ఆయనకు పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఠాకూర్ని త్వరలోనే చంపేస్తామని ఉగ్రవాదులు బెదిరిస్తున్నాంట.
జమ్ముకశ్మీర్లోని ఉడీ సెక్టార్పై అనూహ్యంగా పాక్ ఉగ్రవాదులు దాడులు చేసి 18మంది వీర జవాన్లను బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలోనే హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ ప్రాంతంలో భారత ప్రాదేశిక సైనిక విభాగంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మనోజ్ ఠాకూర్ ఉడీ ఘటనకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సింహం(భారత్) ఎవ్వరికీ భయపడదని, ఈ విషయం పాక్ తెలుసుకుంటే మంచిదంటూ వార్నింగ్ ఇచ్చాడు.
గతంలో భారత్ పలుమార్లు పాక్ను యుద్ధంలో మట్టికరిపించిన సందర్భాలు గుర్తు చేశాడు. కశ్మీర్ ఎప్పటికీ భారత్ లోనే ఉంటుందని, మరోసారి యుద్ధం వస్తే పాక్ మిగలదని, కశ్మీర్ మాత్రం ఉంటుందంటూ ఒక దేశ భక్తి రూప పద్యంలో వీడియో ద్వారా వార్నింగ్ ఇచ్చాడు. ఈ వీడియో పెద్ద వైరల్ అయింది. దీనిని ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. దీన్ని చూసిన ఉగ్రవాదులు, పాక్ లోని కొంతమంది రాడికల్ ప్రజలు ఠాకూర్ ను చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని కథనాలు వస్తున్నాయి.
'మన వీర ఠాకూర్ను చంపేస్తారంట!'
Published Mon, Oct 10 2016 6:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement