బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య | engineering final year student anusha got committed suicide | Sakshi
Sakshi News home page

బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య

Sep 6 2015 12:26 PM | Updated on Jul 11 2019 6:33 PM

బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

తాళ్లురు : బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా తాళ్లురు మండలం కొత్తపాలెంలో ఆదివారం జరిగింది. మృతురాలు అనూషగా పోలీసులు గుర్తించారు. అయితే అనూష ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement