ముగిసిన క్రికెట్‌ ప్రాబబుల్స్‌ పోటీలు | cricket probables over | Sakshi
Sakshi News home page

ముగిసిన క్రికెట్‌ ప్రాబబుల్స్‌ పోటీలు

Jun 19 2017 12:31 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఆంధ్ర క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే అండర్‌–19 అంతర్‌ జిల్లా పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ప్రాబబుల్స్‌ మ్యాచ్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. స్థానిక అనంత క్రీడా మైదానంలోని బీ మైదానంలో చివరి మ్యాచ్‌ను నిర్వహించారు. సెక్రెటరీ జట్టు 263–8తో ప్రారంభించి 266 పరుగులకు ఆలౌట్‌ అయింది.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఆంధ్ర క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే అండర్‌–19 అంతర్‌ జిల్లా పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ప్రాబబుల్స్‌ మ్యాచ్‌ పోటీలు ఆదివారం ముగిశాయి.  స్థానిక అనంత క్రీడా మైదానంలోని బీ మైదానంలో చివరి మ్యాచ్‌ను నిర్వహించారు.  సెక్రెటరీ జట్టు 263–8తో ప్రారంభించి 266 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అధ్యక్ష జట్టు కూడా 266 పరుగులకే ఆలౌట్‌ అయింది.  ఈ పోటీల్లో రాణించిన క్రీడాకారులను గుర్తించి సెలెక్టర్లు ఏజేపీ తీర్థా, టీవీ చంద్రమోహన్‌రెడ్డిలు జిల్లా జట్టును ఎంపిక చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement