హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జ్యోతిసేన్‌గుప్తాతో సీఎం కిరణ్‌ భేటీ | CM Kiran Kumar Reddy meet High court chief Justice Jyothy Sen Gupta | Sakshi
Sakshi News home page

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జ్యోతిసేన్‌గుప్తాతో సీఎం కిరణ్‌ భేటీ

Dec 5 2013 7:40 PM | Updated on Aug 31 2018 8:24 PM

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జ్యోతిసేన్‌గుప్తాతో సీఎం కిరణ్‌ భేటీ - Sakshi

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జ్యోతిసేన్‌గుప్తాతో సీఎం కిరణ్‌ భేటీ

రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర కేబినెట్ సుదీర్ధ సమావేశం జరుపుతున్న నేపథ్యంలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జ్యోతిసేన్‌గుప్తాతో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది

రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర కేబినెట్ సుదీర్ధ సమావేశం జరుపుతున్న నేపథ్యంలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జ్యోతిసేన్‌గుప్తాతో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గత కొద్దికాలంగా అసంతృప్తితో రగులుతున్న ముఖ్యమంత్రి కీలక సమయంలో గుప్తాతో సమావేశం కావడం చర్చకు దారి తీసింది. కేంద్ర కెబినెట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే తలెత్తే పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement