హత్యకేసు నిందితులను నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

హత్యకేసు నిందితులను నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు

Feb 5 2026 7:36 AM | Updated on Feb 5 2026 7:36 AM

హత్యకేసు నిందితులను నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు

హత్యకేసు నిందితులను నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు

హత్యకేసు నిందితులను నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు

చీరాల: ఘోరమైన నేరాలకు పాల్పడేవారిని ఉపేక్షేంచేది లేదని వన్‌టౌన్‌ సీఐ ఎస్‌.సుబ్బారావు హెచ్చరించారు. చీరాల్లో ఇటీవల సంచలనం కలిగించిన యువకుడు కొండే త్రినాథ్‌ హత్య కేసులో ఐదుగురు నిందితులను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితులను బుధవారం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఏరియా వైద్యశాల వరకు రోడ్డుపై నడిపించి ప్రజలకు హెచ్చరికగా చూపించారు. ఇటువంటి ఘోరమైన నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారిపై చట్టపరంగా శిక్షలు తప్పవని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement