విరిగిపడ్డ కొండచరియలు: 8మంది మృతి! | 6 killed in landslide in Manikaran Saheb in Himachal Pradesh, many feared trapped | Sakshi
Sakshi News home page

విరిగిపడ్డ కొండచరియలు: 8మంది మృతి!

Aug 18 2015 4:19 PM | Updated on Sep 3 2017 7:40 AM

హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడి పలువురు మృత్యువాత పడ్డారు.

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడి పలువురు మృత్యువాత పడ్డారు. మంగళవారం కుల్లూ జిల్లాలోని గురుద్వారా మణికరణ్ సాహిబ్ ప్రాంతంలో కొండచరియులు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న రక్షణ దళాలు అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.శిథిలాల కింద మరికొంతమంది ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement