కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ హవా | ysr congress party win kurnool MPTC seats | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ హవా

May 13 2014 11:39 AM | Updated on May 25 2018 9:17 PM

కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ హవా - Sakshi

కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ హవా

కర్నూలు జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తోంది.

కర్నూలు : కర్నూలు జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తోంది. జిల్లాలోని పలు మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. జిల్లాలోని 53 జెడ్పీటీసీ, 785 ఎంపీటీసీ స్థానాలకు గత ఏప్రిల్ 6,11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. 53 జెడ్పీటీసీ స్థానాల్లో 196 మంది... 785 ఎంపీటీసీ స్థానాల్లో 2,213 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న ఎంపీటీసీ స్థానాలు ....
* బేతంచర్ల మండలం ముద్దవరం
*బేతంచర్ల మండలం సీతరామపురం
* కోసిగి మండలం అడసనూరు
* నంద్యాల మండలం పుట్లూరు
*జూపాడు బంగ్లా మండలం మండ్లెం
*జూపాడు బంగ్లా మండలం  పప్పూరు
*రాయచోటి మండలం మాధవరం
* నంద్యాల మండలం నిష్ణ
* పగిడ్యా మండలం నెహ్రునగర్
* నంద్యాల మండలం ఓడుమాలపురం
* తుగ్గలి మండలం రాంపురం
* ఎమ్మిగనూరు మండలం గుడికల్లు
* నందికొట్కూరు మండలం శాసనకోట

ఇక ఓట్ల లెక్కింపు జరుగుతున్న ప్రాంతాలు:

కర్నూలు డివిజన్ : సిల్వర్ జూబ్లీ కళాశాల... బి.క్యాంప్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల.
నంద్యాల డివిజన్ : కె.వి.సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల
ఆదోని డివిజన్ : ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement