రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య | couple suicide in ysr district | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య

Apr 21 2015 10:45 AM | Updated on Jul 10 2019 7:55 PM

వైఎస్సార్ జిల్లాలో విషాదం నెలకొంది. రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో విషాదం నెలకొంది. రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డివారిపల్లిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ చిన్న మండ్యం మండలం తాళ్లవాండ్లపల్లికి చెందిన హరి దంపతులుగా గుర్తించారు.  అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement