December 23, 2020, 03:02 IST
సాక్షి, అమరావతి: మనబడి నాడు–నేడు కింద రెండో విడత పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. 9,476 ప్రైమరీ...
December 23, 2020, 02:55 IST
వైద్యుడు ఆయా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య మిత్ర, ఆశా వర్కర్లు వెంట వెళతారు. డాక్టర్ సేవలు అందించడానికి విలేజ్ క్లినిక్ వేదికగా ఉంటుంది....
December 22, 2020, 19:48 IST
సాక్షి, తాడేపల్లి: కోవిడ్ సెకండ్వేవ్ వస్తోందన్న సమాచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన...
December 22, 2020, 19:40 IST
కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం
December 22, 2020, 18:55 IST
సాక్షి, తాడేపల్లి: ‘మనబడి నాడు-నేడు’ కింద రెండో విడత పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మంగళవారం...
December 22, 2020, 11:38 IST
సాక్షి, అమరావతి: గత ఏడాదిన్నరగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు మార్చేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..తాజాగా ఆయా ఆస్పత్రుల్లో...
December 20, 2020, 03:58 IST
గుంటూరు ఎడ్యుకేషన్: ‘మన బడి నాడు–నేడు’ పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్...
December 15, 2020, 04:37 IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా రూపొందించి అమలు చేస్తున్న నాడు నేడు కార్యక్రమం రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతోంది. దీని నాణ్యతలో...
December 13, 2020, 12:30 IST
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై టెక్కలి వైఎస్సార్సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు...
December 08, 2020, 04:23 IST
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇందులో...
November 25, 2020, 03:10 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో నాడు–నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనులు ఈనెలాఖరుకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అన్ని వసతులతో...
November 24, 2020, 20:16 IST
సాక్షి, అమరావతి: అనాథ, నిరుపేద బాలికలకు విద్యాబుద్ధులు నేర్పే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) తరగతులను ప్రభుత్వం సోమవారం నుంచి...
November 10, 2020, 02:56 IST
మన పిల్లలను హాస్టల్లో ఉంచితే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటామో అలా అన్ని హాస్టళ్లలో ఉండాలి. ముఖ్యంగా బాత్రూమ్లు చక్కగా ఉండాలి. వాటిని బాగా నిర్వహించాలి...
November 09, 2020, 19:36 IST
సాక్షి, అమరావతి : నాడు-నేడు తొలి దశ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కచ్చితంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను...
November 04, 2020, 20:41 IST
సాక్షి, అమరావతి : నాడు-నేడు పనుల్లో జాప్యం సహించేది లేదని, గడువులోగా నూరుశాతం పనులు పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్...
October 30, 2020, 02:37 IST
నాడు–నేడు కార్యక్రమాలకు రూ.17,300 కోట్లు వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు.
October 24, 2020, 03:23 IST
వ్యవసాయ రంగానికి, మహిళల స్వావలంబనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోంది. అన్ని పథకాలకు బ్యాంకర్లు...
October 10, 2020, 08:14 IST
ప్రభుత్వ స్కూళ్లకు ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి. కావాల్సింది ప్రభుత్వం వెన్నుదన్ను. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్ల ఆధునికీకరణ కార్యక్రమం ‘నాడు–నేడు’...
October 08, 2020, 17:12 IST
సాక్షి, పునాదిపాడు: ‘మనలాంటి పేదలకేం కావాలో, ఏమిస్తే ఏమిస్తే మనం సంతోషంగా ఉంటామో, ఆయనకు తెలుసు. ఇంతకంటే గొప్ప మామయ్య మనకు దొరుకుతాడా..
October 08, 2020, 11:41 IST
నాడు-నేడు పనుల పరిశీలన
October 03, 2020, 07:09 IST
సాక్షి, కంకిపాడు: జగనన్న విద్యాకానుక పథకాన్ని ఈ నెల 5న సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా కంకిపాడు జెడ్పీ పాఠశాలలో ప్రారంభిస్తారని విద్యా శాఖ మంత్రి...
October 02, 2020, 09:02 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో నాడు–నేడు అమలు చేసి, వాటి పరిస్థితులను సమూలంగా మార్చాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం వైఎస్...
October 01, 2020, 19:42 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో ‘నాడు–నేడు’ అమలు చేసి వాటి పరిస్థితిని మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
September 23, 2020, 15:26 IST
సాక్షి, ఏలూరు : నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కస్తూర్భా మున్సిపల్ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ ప్రిన్సిపాల్...
September 10, 2020, 02:35 IST
స్కూళ్ల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లోనూ నాడు–నేడు కార్యక్రమం కింద అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. రన్నింగ్ వాటర్తో టాయిలెట్లు, తాగు నీరు,...
September 09, 2020, 03:42 IST
ప్రభుత్వం ప్రకటించిన నిర్దిష్ట సమయంలో 91 శాతం రైస్ కార్డులను ఇస్తున్నాం. 76.60 శాతం ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం. 97 శాతం పెన్షన్ల మంజూరు...
September 06, 2020, 05:08 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు–నేడు’ మొదటి దశ పనులు పూర్తి కావొచ్చాయి. కొన్ని ప్రభుత్వ...
September 03, 2020, 21:43 IST
August 25, 2020, 20:58 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్కు కరోనా బారిన పడ్డారు. అయితే ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో తన విధులను...
August 24, 2020, 19:06 IST
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నాడు-నేడు పథకం కింద నూతన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణ బాధ్యతలు కన్సల్టెంట్స్కి అప్పగించేందుకు.. డీఎంఈకి...
August 24, 2020, 08:35 IST
రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకు రావడం ఆహ్వానించదగిన పరిణామమని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన కాశీబుగ్గ ప్రభుత్వ పాఠశాల...
August 18, 2020, 04:53 IST
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలను రూ.4,000 కోట్లతో అభివృద్ధి చేసి నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూపు రేఖలు మార్చనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్...
August 05, 2020, 02:52 IST
సాక్షి, అమరావతి: మనబడి నాడు–నేడు రెండో దశ కార్యక్రమం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. మొదటి దశలో దాదాపు 15వేలకు పైగా పాఠశాలలకు మహర్దశ పట్టింది....
August 04, 2020, 18:10 IST
మనబడి నాడు-నేడు: సీఎం జగన్ కీలక ఆదేశాలు
August 04, 2020, 15:37 IST
మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 9 రకాల మార్పులు చేస్తుండగా, కొత్తగా 10వ అంశంగా కిచెన్ను చేర్చారు.
August 04, 2020, 13:45 IST
సెప్టెంబర్ 5న జగనన్న విద్యాకానుక
August 04, 2020, 13:12 IST
సాక్షి, తాడేపల్లి : పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం...
July 31, 2020, 14:15 IST
సాక్షి, అమరావతి: కరోనా చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రుల్లో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్ డెస్క్లో అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి...
July 31, 2020, 14:01 IST
ప్లాస్మా దాతలకు రూ.5వేలు: సీఎం జగన్
July 29, 2020, 03:16 IST
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే రాష్ట్రంలో పేదలకూ స్వాతంత్య్రం వస్తుందని భావిస్తున్నాను. అందుకే ఆ రోజున (ఆగస్టు 15) రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద...
July 24, 2020, 10:15 IST
అమ్మలకు,చిన్నారులకు సర్కారే అండ...
July 22, 2020, 03:06 IST
స్కూళ్లలో ఉన్న విద్యార్థుల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. రెగ్యులర్గా హెల్త్ చెకప్స్, పరిశుభ్రత పాటించడంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. గ్రామ...