మైకుల మోత.. నేతల రాక! | Campaign started for by elections | Sakshi
Sakshi News home page

మైకుల మోత.. నేతల రాక!

Sep 3 2014 12:06 AM | Updated on Oct 16 2018 3:12 PM

మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో మళ్లీ ప్రచార ....

 మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో మళ్లీ ప్రచార పర్వం మొదలైంది. ఇటీవల దాదాపు అన్ని ఎన్నికలు ఒకే సారి రావడంతో సందడిగా కనిపించిన పల్లెలు ఎలక్షన్లు ముగియడంతో ప్రశాంతంగా కనిపించాయి.

ఉప ఎన్నిక సందర్భంగా మళ్లీ మైకుల మోతలు.. నేతల రాకలు ఊపందుకున్నాయి. నామినేషన్లు, ఉప సంహరణల ప్రక్రియ ముగియడంతో అన్ని పార్టీల నాయకులు గ్రామాల బాట పట్టారు. సభలు, సమావేశాలు, కళా ప్రదర్శనల కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement