డొంకరాయిలో గిరిజన యువతిపై సామూహిక అత్యాచారం


విశాఖపట్నం: విశాఖ జిల్లా సరిహద్దులలో గిరిజన వివాహిత యువతిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.   డొంకరాయి గ్రామంలో ఈ దారుణం జరిగింది. గిరిజన యువతిని కొందరు మభ్యపెట్టి మద్యం మత్తులో అత్యాచారం చేశారు.  



గత నెల 27న జరిగిన ఈ ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top