మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ నీచ రాజకీయం | Sakshi
Sakshi News home page

మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ నీచ రాజకీయం

Published Sat, Feb 22 2020 9:36 PM

రాజధాని ప్రాంతంలో ఉనికిని కాపాడుకోవడానికే టీడీపీ దాడులకు పాల్పడుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. ఆమె శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు.