మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ నీచ రాజకీయం | AP Home Minister Mekathoti Sucharitha Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ నీచ రాజకీయం

Feb 22 2020 9:36 PM | Updated on Mar 21 2024 8:24 PM

రాజధాని ప్రాంతంలో ఉనికిని కాపాడుకోవడానికే టీడీపీ దాడులకు పాల్పడుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. ఆమె శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement