18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న యూరి ఉగ్రవాద దాడి యావత్ భారతాన్ని దిగ్భ్రాంత పరిచింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన ముగ్గురు ఆత్మాహుతి దళ ఉగ్రవాదులు తలపెట్టిన ఈ నరమేధంలో మరో 18మంది జవాన్లు గాయపడ్డారు. ఈ అమానుష హింసాత్మక ఘాతుకంపై భారత్ తోపాటు యావత్ ప్రపంచం ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఓ భారతీయ సైనికుడు భావోద్వేగంగా ఆలపించిన దేశభక్తి గీతం వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను కుదిపేస్తున్నది.
Sep 19 2016 2:21 PM | Updated on Mar 20 2024 3:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement