డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య | Degree College Student commits Suicide | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

Feb 17 2015 11:05 AM | Updated on Nov 6 2018 7:56 PM

డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిర్యాణి మండలం చింతపల్లి నాయకపుగూడలో మంగళవారం జరిగింది.

ఆదిలాబాద్ : డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిర్యాణి మండలం చింతపల్లి నాయకపుగూడలో మంగళవారం జరిగింది. వివరాలు.. నాయకపుగూడ గ్రామానికి చెందిన రమేష్ పెద్ద కుమారుడు నాయిడి రాజు తాండూర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పథమ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్యకు గల కారాణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement