మర్యాద, మన్ననా తెలియదా?’: ఎంపీ చిందులు | MP Fury over organisers at Solar Electricity Inaugaration | Sakshi
Sakshi News home page

Feb 23 2018 8:36 AM | Updated on Mar 22 2024 10:48 AM

కలెక్టరేట్‌లో సౌర విద్యుత్‌ పలకల వ్యవస్థ ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీ, బీజేపీ సీనియర్‌ నేత మురళి మనోహర్‌ జోషీని పిలిచారు. ఏర్పాట్లన్నీ బాగానే చేశారు. రిబ్బన్‌ కటింగ్‌ కోసం రిబ్బన్‌ను కూడా సిద్ధం చేశారు. కానీ కటింగ్‌ చేసేందుకు అవసరమైన కత్తెరను మాత్రం మరచిపోయారు. మందీమార్బలంతో వేదిక వద్దకు వచ్చిన ఎంపీ గారికి రిబ్బన్‌ కట్‌ చేద్దామనుకునేసరికి కత్తెర కనిపించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement