కాల్పులు జరిపిన వ్యక్తి గుర్తింపు
పంజాగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఏపీ ఇంటెలిజెన్స్లో సెక్యూరిటీ వింగ్లో పని చేస్తోన్న శ్రీనివాస్ అనే గన్మెన్గా నిర్ధారణకు వచ్చారు. శ్రీనివాస్ ఓ ప్రముఖుడి దగ్గర గన్మెన్గా పనిచేస్తోన్నట్లు తెలిసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు