విజయనగరం జిల్లాలో జామి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం ముగ్గురు మైనర్ బాలుర ప్రాణాలను బలిగొంది. రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి నాగమజ్జి(16), టెన్త్ విద్యార్థి కోటి(14), ఆరో తరగతి చదువుతున్న లక్ష్మణ్ ప్రాణాలు కోల్పోయారు.
May 8 2017 7:12 AM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement