స్మార్ట్సిటీల ఎంపికలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. ఈ పథకం కింద తొలివిడతగా వివిధ రాష్ట్రాల నుంచి 20 నగరాలను ఎంపిక చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఢిల్లీలో ప్రకటించారు.
Jan 29 2016 6:31 AM | Updated on Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement