సెల్ టవర్ ఎక్కిన మహిళ | Woman Climb To Cell Tower In Nalgonda | Sakshi
Sakshi News home page

సెల్ టవర్ ఎక్కిన మహిళ

Aug 31 2019 10:48 AM | Updated on Mar 20 2024 5:24 PM

భూ వివాదం పరిష్కరించాలంటూ ఓ మహిళ సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసింది. వివరాలు.. జిల్లాలోని నకిరేకల్‌ మండలం కడపర్థికి చెందిన సోమయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో అంజమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం సోమయ్య మరణించాడు. అయితే చనిపోవడానికి ముందే సోమయ్య తనకున్న రెండెకరాల భూమిని ఇద్దరి భార్యలకు సమంగా పంచాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement