విజయనగరం జిల్లా బొబ్బిలిలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. టీడీపీ ఆవిర్బావ సభ సందర్భంగా ఫిరాయింపు మంత్రి సుజయకృష్ణ రంగారావు సొంత నియోజకవర్గం బొబ్బిలి లో టిడిపి పాత కార్యకర్తలకు, మంత్రి అనుచరులకు నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పార్టీలో పాతికేళ్లగా ఉన్న తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. సీనియర్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు మంత్రిని నిలదీశారు
బొబ్బిలి టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
Mar 29 2018 4:13 PM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement