భార్య,ఇద్దరు పిల్లలను చంపిన భర్త | Sakshi
Sakshi News home page

భార్య,ఇద్దరు పిల్లలను చంపిన భర్త

Published Mon, Aug 5 2019 9:50 AM

జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలను రాడ్‌తో దారుణంగా కొట్టి చంపాడో భర్త. వికారాబాద్‌ పట్టణంలోని మోతిలాల్‌ కాలనీకి చెందిన ప్రవీణ్‌ అదే ప్రాంతానికి చెందిన చాందినీని రెండో పెళ్లి చేసుకున్నాడు.

Advertisement
Advertisement