భార్య,ఇద్దరు పిల్లలను చంపిన భర్త | Husband Killed Wife And Two Children In Vikarabad | Sakshi
Sakshi News home page

భార్య,ఇద్దరు పిల్లలను చంపిన భర్త

Aug 5 2019 9:50 AM | Updated on Mar 20 2024 5:22 PM

జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలను రాడ్‌తో దారుణంగా కొట్టి చంపాడో భర్త. వికారాబాద్‌ పట్టణంలోని మోతిలాల్‌ కాలనీకి చెందిన ప్రవీణ్‌ అదే ప్రాంతానికి చెందిన చాందినీని రెండో పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement