నగరంలోని సిద్దార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ గ్రౌండ్లో శనివారం ఉదయం సాక్షి మెగా ఆటో షో ప్రారంభమైంది. నగర మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మీరా ప్రసాద్ మెగా ఆటో షోను ప్రారంభించారు. పలు వాహన కంపెనీలు వివిధ మోడళ్లతో పదిహేను స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. మోటార్ బైక్స్ ఆధునిక హంగులతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
విజయవాడలో ఘనంగా సాక్షి మెగా ఆటో షో
Published Sat, Mar 11 2017 6:33 PM
Advertisement
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement