August 01, 2020, 22:15 IST
ఖాట్మాండు: గత కొద్ది రోజులుగా భారత్కు వ్యతిరేకంగా దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న నేపాల్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. లిపులేఖ్, కాలాపానీ,...
June 19, 2020, 06:08 IST
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత్లోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను తన భూభాగంలోకి కలుపుతూ నేపాల్ ప్రభుత్వం రూపొందించిన కొత్త మ్యాప్కు రాజ్యాంగబద్ధత...
June 18, 2020, 14:29 IST
న్యూఢిల్లీ: భారత్-నేపాల్ సరిహద్దు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం...
June 14, 2020, 04:45 IST
కఠ్మాండు: భారత్లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు తమకే చెందుతాయంటూ ఇటీవల వాదనలు ప్రారంభించిన నేపాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. లిపులేఖ్,...
June 13, 2020, 14:15 IST
న్యూఢిల్లీ: చైనాతో ఉన్న మన సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే తెలిపారు. చైనాతో కార్ప్స్...
June 13, 2020, 01:36 IST
కైలాస్ సరోవరం యాత్రికులకోసం నిర్మించిన 22కిలోమీటర్ల నూతనరోడ్డు మార్గాన్ని మే 8నాడు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా...
May 25, 2020, 19:56 IST
ఖాట్మండూ: భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే నేపాలీ గూర్ఖాల మనోభావాలను గాయపరిచారని నేపాల్ రక్షణ శాఖా మంత్రి ఈశ్వర్ పోఖ్రేల్ విచారం వ్యక్తం చేశారు. భారత్...
May 25, 2020, 05:29 IST
మిత్ర దేశాల మధ్య చిచ్చు రేగింది. భారత్, నేపాల్ సరిహద్దు వివాదం... సరికొత్త మలుపులు తిరుగుతోంది. నేపాల్ కొత్త మ్యాపుతో మంట రేగుతోంది. ఏమిటీ వివాదం...
May 22, 2020, 06:09 IST
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి, నేపాల్ పౌరురాలు మనీషా కోయిరాలా చేసిన ఓ ట్వీట్ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఆమెపై ట్రోల్స్ ప్రారంభమయ్యాయి....
May 20, 2020, 01:01 IST
కఠ్మాండు: లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్ల మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఈ మూడు ప్రాంతాలూ తమవేననీ, రాజకీయ...