ఎమ్మెల్యే హత్య: బీజేపీ నేతపై కేసు నమోదు
తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ హత్యకేసులో బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత ముకుల్ రాయ్పై కేసు నమోదు అయినట్లు నదియా పోలీసులు తెలిపారు. కృష్ణగంజ్ శాసన సభ్యుడైన బిశ్వాస్ను శనివారం రాత్రి దుండుగులు కాల్చిచంపిన విషయం తెలిసిందే.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు