రామమందిరం కేసులో స్వామికి చుక్కెదురు | Sakshi
Sakshi News home page

రామమందిరం కేసులో స్వామికి చుక్కెదురు

Published Fri, Mar 31 2017 6:01 PM

అయోధ్యలో రామమందిరం నిర్మాణం విషయంలో సీనియర్ న్యాయవాది, బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది.