మార్చి 15నుంచి పదోతరగతి పరీక్షలు | AP tenth class exams schedule | Sakshi
Sakshi News home page

Nov 10 2017 7:09 AM | Updated on Mar 20 2024 12:01 PM

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. ఈసారి పదో తరగతి పరీక్షలకు 6,36,831 మంది విద్యార్థులు హాజరుకాబోతున్నారని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,850 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు మంత్రి తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement