మన్మోహన్ సింగ్ బెదిరించారు: బైజాల్ | Ex-PM Manmohan Singh told me to go along on 2G, Pradip Baijal | Sakshi
Sakshi News home page

May 26 2015 12:18 PM | Updated on Mar 21 2024 6:38 PM

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై మరో మాజీ ఉన్నతాధికారి విరుచుకుపడ్డారు. 2జీ వ్యవహారంలో సహకరించకుంటే 'హాని' తప్పదని ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ హెచ్చరించారని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) మాజీ చైర్మన్ ప్రదీప్ బైజాల్ ఆరోపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement