● బూటకపు హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ● విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ అందరికీ పంగనామం ● 11 వేల పెన్షన్ల తొలగింపు.. 11,824 వలంటీర్లు, ఎండీయూ ఆపరేటర్లపై వేటు ● విశాఖలో ఐటీ కంపెనీ పేరుతో ఉర్సాకు అప్పనంగా భూములు ● గెలిపిస్తే స్టీల్‌ప్లాంట్‌ కోసం | - | Sakshi
Sakshi News home page

● బూటకపు హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ● విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ అందరికీ పంగనామం ● 11 వేల పెన్షన్ల తొలగింపు.. 11,824 వలంటీర్లు, ఎండీయూ ఆపరేటర్లపై వేటు ● విశాఖలో ఐటీ కంపెనీ పేరుతో ఉర్సాకు అప్పనంగా భూములు ● గెలిపిస్తే స్టీల్‌ప్లాంట్‌ కోసం

Jun 4 2025 2:20 AM | Updated on Jun 4 2025 2:20 AM

● బూటకపు హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ● విద

● బూటకపు హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ● విద

విశాఖ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదు. క్వాంటం వ్యాలీ, డేటా హబ్‌ పేర్లు చెప్పి గాల్లో మేడలు కడుతోంది. త్రీడీలో ప్లాన్లు చేస్తూ ప్రచారాలు చేసుకుంటోంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, ప్రణాళికలే ప్రస్తుతం అమలవుతున్నాయి. మూడేళ్ల క్రితమే సిద్ధమైన విశాఖ మెట్రో రైలు డీపీఆర్‌కు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 15 మాస్టర్‌ ప్లాన్‌ అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక్క రహదారికి కూడా ప్రణాళిక చేయలేదు.

గాల్లో మేడలు.. త్రీడీలో ప్లాన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement