
అమ్మకాలు పెరిగాయి
ఏసీలు, టీవీలు, ఫ్రెష ర్ కుక్కర్లపై జీఎ స్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో ఆయా వస్తువుల అమ్మకాలు గతం కంటే పెరిగాయి.
– కృష్ణారావు, సోనోవిజన్
షోరూమ్ మేనేజర్, సూర్యాపేట
జీఎస్టీ 28నుంచి 18 శాతానికి రావడంతో రూ.8.40 లక్షలు ఉన్న కారు ధరలో రూ.లక్ష వరకు తగ్గింది. జీఎస్టీ ద్వారా రూ.80 వేల వరకు ఆదా అవుతుండగా కంపెనీ రూ.20వేల ఆఫర్ ప్రకటిస్తుంది.
– సతీష్, టాటా షోరూమ్ మేనేజర్,
సూర్యాపేట

అమ్మకాలు పెరిగాయి