అర్జీలను త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలను త్వరగా పరిష్కరించాలి

Sep 23 2025 11:17 AM | Updated on Sep 23 2025 11:17 AM

అర్జీలను త్వరగా పరిష్కరించాలి

అర్జీలను త్వరగా పరిష్కరించాలి

భానుపురి (సూర్యాపేట): ప్రజావాణిలో వచ్చే అర్జీలను జిల్లా అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆదేశించారు. సోమవారం ఆయన సూర్యాపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు తో కలిసి ప్రజవాణి లో పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా అధికారులు పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులపైదృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వేణుమాధవ్‌, డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్‌, డీసీఓ పద్మ, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్‌, శ్రీనివాస్‌, నరసింహారావు, పరిపాలన అధికారి సుదర్శన్‌ రెడ్డి పాల్గొన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement