
కనులారా వీక్షించి.. తరించి..
శరన్నవరాత్రి
ఉత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అమ్మవారి
ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆదివారం లోకమాత వివిధ రూపాల్లో
భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయాలకు మహిళా భక్తులు పోటెత్తారు.
– సాక్షి నెట్వర్క్
దుర్గాలంకారంలో
ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు
కన్యకాపరమేశ్వరి ఆలయంలో
ధనలక్ష్మి అలంకరణ

కనులారా వీక్షించి.. తరించి..

కనులారా వీక్షించి.. తరించి..

కనులారా వీక్షించి.. తరించి..

కనులారా వీక్షించి.. తరించి..

కనులారా వీక్షించి.. తరించి..