
నాణ్యమైన విత్తనాలతో మెరుగైన సాగు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రైతులకు నా ణ్యమైన విత్తనాలు అందించి మెరుగైన సాగు కు వ్యవసాయ శాఖ నిత్యం అండగా నిలు స్తుందని జిల్లా వ్యవసాయాధికారి కల్పన భ రోసా ఇచ్చారు. మంగళవారం గుడిపేట రైతువేదికలో నాణ్యమైన విత్తనం–రైతునేస్తం కా ర్యక్రమంలో భాగంగా రైతులకు వరి, పెసర విత్తన బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ అనిత, ప్రొఫెసర్ డాక్టర్ సాయినాథ్, రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు పూస్కూరి శ్రీనివాసరావు, బొడ్డు శంకర్, ధర్మరాజు, మండల వ్యవసాయాధికా రి కృష్ణ, ఏఈఓలు కొమురయ్య, మౌనిక, ప్రసన్న పాల్గొన్నారు.