ప్రజలు స్నేహభావంతో మెలగాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు స్నేహభావంతో మెలగాలి

Oct 4 2025 1:41 AM | Updated on Oct 4 2025 1:41 AM

ప్రజలు స్నేహభావంతో మెలగాలి

ప్రజలు స్నేహభావంతో మెలగాలి

వీపనగండ్ల: పల్లెల్లోని ప్రజలు స్నేహభావంతో మెలిగినప్పుడే గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని కల్వరాలలో జరిగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయను శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల్లో యువత పాల్గొనడంతో పాటు చదువులోనూ రాణించాలని సూచించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, సింగిల్‌విండో డైరెక్టర్‌ నర్సింహ, నాయకులు రామేశ్‌గౌడ్‌, దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement