నేడు అందోల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు | - | Sakshi
Sakshi News home page

నేడు అందోల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Oct 5 2025 8:50 AM | Updated on Oct 5 2025 8:50 AM

నేడు అందోల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

నేడు అందోల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఏర్పాట్లు పర్యవేక్షించిన

మాజీ ఎంపీ బీబీ పాటిల్‌

జోగిపేట(అందోల్‌): అందోలు శివారులోని లక్ష్మినర్సింహ ఫంక్షన్‌ హాలులో ఈనెల 5న నిర్వహించనున్న అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు హాజరు కానున్నట్లు మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ తెలిపారు. ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో స్థానిక నాయకులతో కలసి బీబీ పాటిల్‌ అలయ్‌ బలయ్‌ కార్యక్రమ ఏర్పాట్లను శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అందోల్‌, పుల్కల్‌, చౌటకూరు, మునిపల్లి, రాయికోడ్‌, వట్‌పల్లి, పుల్కల్‌, అల్లాదుర్గం, రేగోడ్‌ మండలాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement