నిధులు విడుదల చేశాం | - | Sakshi
Sakshi News home page

నిధులు విడుదల చేశాం

Sep 24 2025 8:06 AM | Updated on Sep 24 2025 8:06 AM

  నిధ

నిధులు విడుదల చేశాం

2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి క్యాంపుల నిర్వహణ ప్రారంభమైంది. మొత్తం పీయూ పరిధిలో 100 యూనిట్లు ఉండగా వాటిలో మొదటి దశలో ఎంపిక చేసి 51 యూనిట్లకు రూ.17.75 లక్షలను విడుదల చేశాం. మరో 49 యూనిట్లకు వచ్చే నెల నిధులు కేటాయిస్తాం. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సామాజిక అవగాహన పెరడంతో పాటు ప్రజలకు సైతం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

– ప్రవీణ, పీయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌

అవగాహన పెంపు

విద్యార్థులకు యూజీ, పీజీ స్థాయిలో ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపులు నిర్వహిచడం వల్ల వారికి సామాజిక అంశాలపట్ల అవగాహన పెరుగుతుంది. క్యాంపులో భాగంగా వారం రోజుల పాటు విద్యార్థులు అక్కడే ఉండి ఉదయం వేలల్లో పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలు, రాత్రి వేళల్లో పలు అంశాలపై నాటికలు, కథల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తాం.

– గాలెన్న, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగాం అధికారి

విద్యార్థులకు ప్రయోజనం

ఎన్‌ఎన్‌ఎస్‌లో భాగంగా ఇప్పటికి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. వాటిలో భాగంగా ప్రజలకు స్వచ్ఛబారత్‌, నషా ముక్త్‌భారత్‌ వంటి వాటిపై అవగాహన కల్పించారు. వీటి ద్వారా అనేక అంశాలను ఒక విద్యార్థిగా తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ఎన్‌ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్‌ బవిష్యత్తులో ఎంతో ఉపయోగడపతుంది.

– సరిత, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్‌

  నిధులు విడుదల చేశాం 
1
1/2

నిధులు విడుదల చేశాం

  నిధులు విడుదల చేశాం 
2
2/2

నిధులు విడుదల చేశాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement