డీసీపీతో ఫోన్‌ ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

డీసీపీతో ఫోన్‌ ఇన్‌

Sep 25 2025 7:41 AM | Updated on Sep 25 2025 7:41 AM

డీసీప

డీసీపీతో ఫోన్‌ ఇన్‌

జనగామ: సాక్షి ఆధ్వర్యంలో రేపు(శుక్రవా రం) వెస్ట్‌జోన్‌ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఫోన్‌ ఇన్‌లో బతుకమ్మ, దసరా పండుగల వేళ దూరప్రయాణాలు, రాత్రి ప్రయాణాలు, సెన్సిబుల్‌ డ్రింకింగ్‌, సొంత ఊళ్లకు వెళ్లేవారు ఇళ్లలో చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీసీపీతో మాట్లాడవచ్చు. ఈ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్రింది ఫోన్‌ నంబర్‌ కు కాల్‌ చేసి మాట్లాడాలి.

డీసీపీతో ఫోన్‌ ఇన్‌1
1/1

డీసీపీతో ఫోన్‌ ఇన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement