రక్త పరీక్షలు విధిగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

రక్త పరీక్షలు విధిగా చేపట్టాలి

Oct 5 2025 4:57 AM | Updated on Oct 5 2025 4:57 AM

రక్త పరీక్షలు విధిగా చేపట్టాలి

రక్త పరీక్షలు విధిగా చేపట్టాలి

చిత్తూరు రూరల్‌(కాణిపాకం): సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్న వేళ విధిగా రక్త పరీక్షలు చేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూ రులోని తన కార్యాలయంలో శనివారం ల్యాబ్‌ టెక్నీషియన్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో జ్వరాల కేసులు అధికమయ్యాయని, వర్షా ల కారణంగా విష జ్వరాలు పెరుగుతున్నాయన్నా రు. ఇలాంటి తరుణంలో ల్యాబ్‌ టెక్నీషియన్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. విధులకు డుమ్మా కొడితే తదుపరి చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్‌, డీఐఓ హనుమంతరావు, డీపీఎంఓ ప్రవీణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement