ప్రతి కార్డుదారునికిరేషన్‌ అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి కార్డుదారునికిరేషన్‌ అందించాలి

Jun 4 2025 2:20 AM | Updated on Jun 4 2025 2:20 AM

ప్రతి కార్డుదారునికిరేషన్‌ అందించాలి

ప్రతి కార్డుదారునికిరేషన్‌ అందించాలి

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

సాక్షి,పాడేరు: జిల్లాలోని ప్రతి రేషన్‌కార్డుదారునికి రేషన్‌బియ్యం,ఇతర సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌ పౌరసరఫరాలశాఖ అఽధికారులను ఆదేశించారు.పట్టణంలోని సుండ్రుపుట్టు డీఆర్‌ డిపోలో రేషన్‌కార్డుదారులకు మంగళవారం కలెక్టర్‌ బియ్యం,పంచదార పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు రేషన్‌ బియ్యాన్ని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్‌వో బి.గణేష్‌కుమార్‌,తహసీల్దార్‌ వి.త్రినాథరావునాయుడు,పౌర సరఫరాలశాఖ డీటీ ప్రశాంత్‌,జీసీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement