రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | Minister Ramprasad Reddy sensational comments in Rayachoti | Sakshi
Sakshi News home page

రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Apr 14 2026 12:41 AM | Updated on Apr 14 2026 12:43 AM

  • మంత్రి రాంప్రసాద్ రెడ్డి కి పట్టుకోన్న ఒటమి భయం.
  • రేపు రాబోయే కష్టాలను ఉహించుకోవాలని కార్యకర్తలకు పిలుపు.
  • బిజెపితో పోత్తువల్లే రాష్ట్రంలో భారీ మెజారిటీ.
  • కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు
  • స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు.
  • బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని బూతుల్లో చెత్తగా ఫలితాలు.
  • ఇక్కడ కులాలకు, మతాలకు ఇంకా ఒ పార్టీతో ప్రేమలు ఉన్నాయి చావలేదు.
  • రాష్ట్రంలో ఇంతకంటే మెజార్టీ ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాదు.
  • అలా గెలిచిన నియోజకవర్గమే ఈ రాయచోటి.
  • ఒ పార్టీని నమ్ముకోవడం వల్లే గేలిచాం.
  • అలాంటప్పుడు అషామాషిగా తీసేయకుడదు.
  • కార్యకర్తల్లో చిత్తశుద్ధిని పేంచండి... రేపు రాబోయే కష్టాలను ఉహించండి.

Advertisement
 
Advertisement
Advertisement