సమాచారశాఖ ఉద్యోగికి ఘనంగా వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

సమాచారశాఖ ఉద్యోగికి ఘనంగా వీడ్కోలు

Jun 1 2025 12:31 AM | Updated on Jun 1 2025 12:47 AM

సమాచారశాఖ ఉద్యోగికి ఘనంగా వీడ్కోలు

సమాచారశాఖ ఉద్యోగికి ఘనంగా వీడ్కోలు

ఒంగోలు సబర్బన్‌: సమాచారశాఖలో సుమారు 38 ఏళ్లపాటు టైపిస్టుగా విధులు నిర్వర్తించి శనివారం ఉద్యోగ విరమణ పొందిన ఓ ఇందిరాకుమారిని సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఐపీఆర్‌ఓ వేణుగోపాల్‌, డీపీఆర్‌ఓ రమేష్‌, డివిజినల్‌ పీఆర్‌ఓ దుర్గాప్రసాద్‌, రిటైర్డ్‌ డీఈఐఈ రమణమూర్తి, రిటైర్డ్‌ డీపీఆర్‌ఓ నారాయణ, కార్యాలయ సబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం డివిజన్‌ కార్యాలయంతో పాటు ఒంగోలులోని జిల్లా కార్యాలయంలో పనిచేసిన ఇందిరాకుమారి సేవలను కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement