చంద్రబాబుకు మోదీ ఫోన్ | Deeply pained at the loss of lives due to stampede at Rajahmundry | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మోదీ ఫోన్

Jul 14 2015 12:08 PM | Updated on Aug 15 2018 2:20 PM

చంద్రబాబుకు మోదీ ఫోన్ - Sakshi

చంద్రబాబుకు మోదీ ఫోన్

గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

న్యూఢిల్లీ: గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తనకెంతో బాధ కలిగించిందని ట్విటర్ లో పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలువాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడినట్టు వెల్లడించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు.  రాజమండ్రి పుష్కర ఘాట్ లో జరిగిన తొక్కిసలాటలో 27మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement