కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 9మంది మృతి | Road accident in Karnataka 9 persons killed | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 9మంది మృతి

May 14 2014 10:43 AM | Updated on Aug 30 2018 3:58 PM

కర్ణాటకలోని మైసూరులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

బెంగళూరు : కర్ణాటకలోని మైసూరులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, టెంపో ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. వీరంతా తమిళనాడులోని ఓ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement