హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటన తరువాత యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఈ రోజు మొదటిసారిగా హైదరాబాద్ వచ్చారు. ఈ మధ్యాహ్నం ఆమె ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆమె కరీంనగర్ వెళతారు.
ఈ సాయంత్రం 4 గంటలకు కరీంనగర్లో జరిగే బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. ఈసారి కరీంనగర్ స్టేడియంలో రెండు వేదికలు నిర్మించారు. ఒక వేదిక పైనుంచి సోనియా గాంధీ ప్రసంగిస్తారు.మరో వేదికపైన తెలంగాణలోని 119 శాసనసభ, 17 లోక్సభ స్థానాల అభ్యర్థులు ఆశీనులవుతారు.
సాయంత్రం 5 గంటలకు సోనియా గాంధీ బేగంపేట చేరుకుని ఢిల్లీ వెళతారు.
తెలంగాణ ప్రకటన తరువాత సోనియా గాంధీ...
Published Wed, Apr 16 2014 3:50 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement