తిరుపతి ఐఐటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం | Union cabinet approves six new IITs including tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతి ఐఐటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

May 25 2016 7:14 PM | Updated on Sep 4 2017 12:55 AM

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సహా దేశంలో ఆరు కొత్త ఐఐటీల ఏర్పాటుకు మార్గం సుగమం చేసే చట్ట సవరణకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సహా దేశంలో ఆరు కొత్త ఐఐటీల ఏర్పాటుకు మార్గం సుగమం చేసే చట్ట సవరణకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ద ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్ 1961కు సవరణ చేయడం ద్వారా ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కూడా ఒక ఐఐటీగా మారుతుంది.

దాంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కేరళలోని పాలక్కాడ్, కర్ణాటకలోని ధార్వార్, ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్, గోవా, జమ్ములలో ఈ కొత్త ఐఐటీలు వస్తాయి. చట్ట సవరణ వల్ల ఈ సంస్థలకు జాతీయ ప్రాధాన్యం వస్తుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement