అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Oct 6 2025 2:12 AM | Updated on Oct 6 2025 2:12 AM

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలి. ఉన్నతధికారుల సూచనలను ప్రజలు గుర్తించాలి. సులువుగా డబ్బు లు వస్తున్నాయంటేనే మోసం చేయడానికి అవతలి వారు వేస్తున్న వల అని నమ్మాలి. ఇప్పటి వరకు నమోదైన సైబర్‌ కేసుల విషయంలో విచారణ జరుగుతుంది. సైబర్‌ మోసాలపై ప్రజలకు అవగహన సదస్సులు నిర్వహించి వారిని చైతన్యం దిశగా తీసుకువస్తున్నాం. అనధికారిక యాప్‌లు, ప్లాట్‌ఫాంలలో పెట్టుబడి పెట్టొద్దు. టెలిగ్రామ్‌, వాట్సాప్‌ ఇతర సామాజిక మాద్యమాల్లో వచ్చే సందేశాలు లేదా లింక్‌లను ఓపెన్‌ చేయరాదు. – శ్రీనివాసరావు, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement