ఎల్లుండి మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు ఆశావహులు క్యూ కట్టారు. అయితే అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదని, పదవులు రానివారు పని చేయడం లేదన్న భావనలోకి వెళ్లవద్దని సీఎం సూచించినట్లు తెలుస్తోంది.
Apr 1 2017 7:27 AM | Updated on Mar 22 2024 11:23 AM
ఎల్లుండి మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు ఆశావహులు క్యూ కట్టారు. అయితే అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదని, పదవులు రానివారు పని చేయడం లేదన్న భావనలోకి వెళ్లవద్దని సీఎం సూచించినట్లు తెలుస్తోంది.