మోడీ ‘ఖూనీ పంజా’ వ్యాఖ్యలపై ఈసీ అసంతృప్తి


న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇటీవల ఛత్తీస్‌గఢ్ ప్రచార సభలో చేసిన ‘ఖూనీ పంజా’ (నెత్తుటి చేతులు) వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ గురువారం తోసిపుచ్చింది. వాడుకలో ఉన్న ఉపమానాన్నే వాడానంటూ ఈ వ్యాఖ్యలపై మోడీ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ వ్యతిరేకతను ప్రస్తావించేటప్పుడు ‘ఖూనీపంజా’, ‘జాలిమ్ హాత్’ (కర్కశ హస్తాలు) వంటి పదజాలాన్ని ఉపయోగించడం తగదని వ్యాఖ్యానించింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top