April 27, 2024, 16:35 IST
ఏడు దశల లోక్సభ ఎన్నికలకు ఏప్రిల్ 19న (మొదటి దశ) ఓటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రజలకు ఓటు హక్కు మీద...
April 27, 2024, 05:15 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలింగ్ బూత్ల ఆక్రమణ, దొంగ...
April 26, 2024, 21:24 IST
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్పై ఇటీవల చేసిన అనుచిత...
April 26, 2024, 17:25 IST
ముంబై : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలు లేవని పేర్కొంటూ బారామతి లోక్సభ...
April 26, 2024, 14:26 IST
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో నోటాకు(నన్ ఆఫ్ ది అబో) ఎక్కువ ఓట్లుపోలైతే ఆ ఎన్నికను...
April 26, 2024, 12:52 IST
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. దానం నాగేందర్ పార్టీ వ్యవహారంలో బీఆర్ఎస్ మరో కీలక...
April 26, 2024, 07:01 IST
సార్వత్రిక ఎన్నికల పోరులో రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్...
April 26, 2024, 05:03 IST
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక పోరులో రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో నేడు ఉదయం ఏడు గంటల నుంచి...
April 26, 2024, 00:23 IST
ఓటేసినప్పుడు వేలిపై పెట్టే ఇంకు గుర్తు ఎన్ని రోజులుంటుంది? వారం. నెల. మహా అయితే రెండు మూడు నెలలు. కానీ కేరళకు చెందిన ఉష అనే ఓటరును మాత్రం...
April 25, 2024, 13:30 IST
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ...
April 25, 2024, 12:42 IST
గతంలో ఒక జోక్ ఉండేది. ఇండియా, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మాచ్ జరుగుతుంటే మా వైపు ధోని వంటి మంచి క్రికెటర్లు ఉన్నారని భారత క్రికెటర్లు చెబితే, తమ వైపు...
April 24, 2024, 21:27 IST
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల సమయాన్ని రెండు...
April 24, 2024, 11:38 IST
ఎన్నికలకు కొద్దీ రోజుల ముందే చంద్రబాబుకు ఈసీ బిగ్ షాక్
April 24, 2024, 08:14 IST
నోరు జారిన చంద్రబాబు...ఎన్నికల సంఘానికి ఫిర్యాదు..
April 24, 2024, 05:56 IST
సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉల్లంఘించడంపై తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి...
April 24, 2024, 05:28 IST
సాక్షి, అమరావతి: సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ హైదరాబాద్, మంగళగిరిలో దాదాపు రూ.25 కోట్ల ఆస్తులను కొనుగోలు...
April 23, 2024, 21:38 IST
న్యూఢిల్లీ: తమ మేనిఫెస్టోపై బీజేపీ అగ్రనేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీపై ఆ పార్టీ మంగళవారం(ఏప్రిల్...
April 23, 2024, 21:30 IST
సాక్షి, విజయవాడ: రాజకీయ కక్షతోనే విజయవాడ సీపీపై బదిలీ వేటు పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును విజయవాడ సీపీ...
April 23, 2024, 19:17 IST
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎలక్షన్ కమిషన్ సిఫార్సు చేసింది. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్...
April 23, 2024, 18:23 IST
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి మంగళవారం(ఏప్రిల్23) ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో...
April 23, 2024, 16:27 IST
సాక్షి,కాకినాడ జిల్లా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై జర్నలిస్టు నాగార్జున రెడ్డి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. పిఠాపురంలో జరిగిన నామినేషన్ ...
April 23, 2024, 05:49 IST
సూరత్: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అప్పుడే గెలుపు ఖాతా తెరిచింది. సోమవారం జరిగిన అనూహ్య పరిణామాల అనంతరం సూరత్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి...
April 22, 2024, 21:53 IST
న్యూఢిల్లీ: రాహుల్గాంధీపై ఎన్నికల సంఘానికి బీజేపీ సోమవారం(ఏప్రిల్22) ఫిర్యాదు చేసింది. భాష, ప్రాంతాల వారిగా రాహుల్గాంధీ ప్రజలను విభజించే...
April 22, 2024, 03:58 IST
నరసరావుపేట: జగనన్న పాపాలు పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్షగట్టి ముందస్తుగా ఎటువంటి వివరణలు తీసుకోకుండా కావాలని అవాస్తవాలతో తప్పుడు...
April 22, 2024, 03:43 IST
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రభుత్వ వైద్యురాలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కనిగిరి నియోజకవర్గ టీడీపీ...
April 21, 2024, 06:29 IST
మాల్డా: అధికారాన్ని వాడుకుంటూ ప్రధాని మోదీ, ఆయన మంత్రి వర్గం విస్తృతంగా ప్రచారం చేసుకునేందుకే ఎన్నికల కమిషన్ ఏడు దశల్లో లోక్సభ పోలింగ్ చేపట్టిందని...
April 21, 2024, 06:11 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ చేసి నిబంధనలకు అనుగుణంగా...
April 21, 2024, 05:32 IST
సాక్షి, అమరావతి: మంగళగిరిలో పోటీచేస్తున్న లోకేశ్ ఓడిపోతాడని స్పష్టంగా తేలిపోవడంతో ఓటర్లను, వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతిపరులను భయభ్రాంతులకు...
April 21, 2024, 05:01 IST
ప్రత్యర్థి నేతలపై దుమ్మెత్తిపోయాలన్నా, సొంత అభ్యర్థిని ప్రశంసల్లో ముంచెత్తాలన్నా పార్టీలకు టక్కున గుర్తొస్తున్న సరికొత్త ప్రచారాస్త్రం... మీమ్....
April 20, 2024, 08:05 IST
షర్మిలకు ఎన్నికల కమిషన్ షాక్
April 19, 2024, 06:39 IST
కోజికోడ్: ప్రధాని మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ప్రకటనలు చేస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు....
April 18, 2024, 19:41 IST
Upadates
తెలంగాణలో మల్కాజిగిరి లోక్సభ స్థానానికి భాజపా తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు.
నల్గొండ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా...
April 18, 2024, 16:29 IST
Updates
ఏలూరు జిల్లా :
నూజివీడు బరిలో టీడీపీ రెబల్ అభ్యర్ధి ముద్రబోయిన వెంకటేశ్వరరావు
స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ముద్రబోయిన
నూజివీడు...
April 18, 2024, 15:27 IST
న్యూఢిల్లీ: లోక్సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తన్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో పవిత్రత ఉండాలని...
April 18, 2024, 10:59 IST
తెలంగాణలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ
April 18, 2024, 06:45 IST
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధం అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 10 రాష్ట్రాల్లోని...
April 18, 2024, 04:47 IST
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం! మన రాత మారాలన్నా, నేతల తలరాతలు మార్చాలన్నా మన చేతుల్లోనే ఉంది. అందుకే ప్రతి ఓటరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల...
April 18, 2024, 04:15 IST
మహిళా ఓటర్లు రాజకీయ పార్టీలకు కీలకంగా మారారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో, పురుషుల భాగస్వామ్యాన్ని మహిళా ఓటర్ల సంఖ్య అధిగమించింది. రానున్న సాధారణ...
April 17, 2024, 09:12 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రస్తుతం ఎన్నికల సందడి నడుస్తోంది. ఈ నేపథ్యంలో నేతల మాటలు, విమర్శలపై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. ఎన్నికల కోడ్...
April 17, 2024, 04:12 IST
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం రామాలయంలో నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కేంద్ర ఎన్నికల...
April 16, 2024, 15:01 IST
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడుతోంది. దేశ చరిత్రలోనే తొలిసారి రికార్టు స్థాయిలో అక్రమంగా తరలిస్తున్న...
April 16, 2024, 05:29 IST
కూచ్ బెహార్/అలీపూర్ద్వార్: ఎన్నికల కమిషన్(ఈసీ) కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు...