జార్ఖండ్లో నెల్లూరు వాసిని బుధవారం మావోయిస్టులు హతమార్చారు.
జార్ఖండ్: జార్ఖండ్లో నెల్లూరు వాసిని బుధవారం మావోయిస్టులు హతమార్చారు. అతను పని చేసే కాంట్రాక్టర్ చిరునామా చెప్పాలని మావోయిస్టులు హెచ్చరించినా చెప్పకపోవడంతో హతమార్చినట్టు సమాచారం. మృతున్ని పెనుబోలు వెంకురెడ్డిగా గుర్తించారు. నాలుగేళ్లుగా అదే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు.


