నెల్లూరు వాసిని చంపిన మావోయిస్టులు | maoists kills nellore resident in jharkhand | Sakshi
Sakshi News home page

నెల్లూరు వాసిని చంపిన మావోయిస్టులు

Dec 9 2015 8:02 PM | Updated on Jul 29 2019 5:43 PM

జార్ఖండ్లో నెల్లూరు వాసిని బుధవారం మావోయిస్టులు హతమార్చారు.

జార్ఖండ్: జార్ఖండ్లో నెల్లూరు వాసిని బుధవారం మావోయిస్టులు హతమార్చారు. అతను పని చేసే కాంట్రాక్టర్ చిరునామా చెప్పాలని మావోయిస్టులు హెచ్చరించినా చెప్పకపోవడంతో హతమార్చినట్టు సమాచారం. మృతున్ని పెనుబోలు వెంకురెడ్డిగా గుర్తించారు. నాలుగేళ్లుగా అదే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement