నెల్లూరు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకోవటం ఎవరి తరం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. కేంద్రంలో కూడా జగన్ మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారని ఆయన బుధవారమిక్కడ అన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మేకపాటి విలేకర్లతో మాట్లాడారు. సీమాంధ్రలో 150 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలు తమవేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ కుట్రలను ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తిప్పి కొడతారని మేకపాటి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు అమలు అవుతాయని ఆయన తెలిపారు.
'150 అసెంబ్లీ, 25 లోక్సభ సీట్లు మావే'
Published Wed, May 7 2014 12:32 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement